Solar Energy

Emmvee కంపెనీకి రూ.1,500 కోట్ల సోలార్ మాడ్యూల్ ఆర్డర్‌
Solar Energy

Emmvee కంపెనీకి రూ.1,500 కోట్ల సోలార్ మాడ్యూల్ ఆర్డర్‌

కర్ణాటకలో తయారీ, FY26లోపే డెలివరీ గుజరాత్‌లో KPI గ్రీన్ రాబోయే సౌర ప్రాజెక్టు కోసం అధిక సామర్థ్యం గల TOPCon బైఫేషియల్ PV మాడ్యూళ్లను సరఫరా చేయడానికి KPI గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుంచి ఎమ్మీవీ (Emmvee) దాదాపు రూ.1,500 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందింది. ఈ మాడ్యూల్స్ కర్ణాటకలోని దబాస్పేట్, సులిబెలేలోని ఎమ్మీవీ సౌకర్యాలలో తయారు చేయ‌నుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY 2025–26)లోపు డెలివరీలు పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. 2021లో ప్రారంభమైన KPI గ్రీన్ ఎనర్జీతో దాని దీర్ఘకాల సహకారంపై ఈ ఆర్డర్ నిర్మించబడిందని ఎమ్వీ పేర్కొంది. "KPI గ్రీన్ ఎనర్జీ నుండి వచ్చిన ఈ కొత్త ఆర్డర్ నాణ్యత, బలమైన సామర్థ్యాలు, పరిశ్రమలో దీర్ఘకాల భాగస్వాములతో మేము నిర్మించుకున్న మా నిబద్ధతను నొక్కి చెబుతుంది" అని ఎమ్వీ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ మంజునాథ డివి అన్నారు. KPI గ్రీన్ ఎనర్జీ ఛైర్మన్, మేనేజింగ్ ...
Renewable Energy | 2.1 మిలియన్ మెగావాట్లకు చేరిన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం
Solar Energy

Renewable Energy | 2.1 మిలియన్ మెగావాట్లకు చేరిన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం

Renewable Energy in India : భారతదేశం పునరుత్పాదక ఇంధన రంగం (Renewable Energy)లో బలమైన పురోగతి సాధిస్తోంది. మార్చి 31, 2024 నాటికి దేశంలో అంచనా వేసిన మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2,109,655 మెగావాట్లకు చేరుకుంది. ఈ విద్యుత్ సామర్థ్యం పవన, సౌర, బయోమాస్ వంటి వివిధ వనరుల నుంచి ఉత్ప‌త్తి అవుతోంది. భారత్‌లో పునరుత్పాదక ఇంధన వనరులలో పవన విద్యుత్ (Wind Power) అతిపెద్ద వనరుగా నిలుస్తుంది. దీని సామర్థ్యం 1,163,856 మెగావాట్లు. ఇది దేశం యొక్క మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో దాదాపు 55% అని అంచనా. పవన ప్రాజెక్టులు ఎక్కువగా స్థిరమైన, బలమైన గాలి వేగం ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి. ఇది ఏడాది పొడవునా పెద్ద‌ మొత్తంలో విద్యుత్ ఉత్పత్తికి సహాయపడుతుంది. Renewable Energy : రెండో స్థానంలో సోలార్ పవర్ సౌరశక్తి రెండో ప్రధాన సహకారి. భారతదేశం 748,990 మెగావాట్ల సౌరశక్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని అంచనా. ఇది...
PM Surya Ghar ఇన్‌స్ట‌లేష‌న్ లో దేశంలోనే ఈ రాష్ట్రం టాప్..
Solar Energy

PM Surya Ghar ఇన్‌స్ట‌లేష‌న్ లో దేశంలోనే ఈ రాష్ట్రం టాప్..

PM Surya Ghar Yojana | ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 3.05 లక్షల సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌ల ఇన్‌స్ట‌లేష‌న్ (PM surya ghar installation) లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ( GUVNL ) విడుదల చేసిన డేటా ప్రకారం, మే 11, 2025 నాటికి, ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద గుజరాత్‌లో 3.36 లక్షల సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌లను ఏర్పాటు చేశారు, ఇది మొత్తం దేశంలోనే అత్యధికం. అద్భుతమైన ఈ పథకంతో నేడు దేశంలోని సోలార్ రూఫ్ టాప్ (Solar panels) ఇన్‌స్టాలేషన్ లో గుజరాత్ మాత్రమే 34% వాటాను కలిగి ఉంది. ఈ పథకం కింద గుజరాత్‌లోని 3.03 లక్షల మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ₹ 2362 కోట్ల సబ్సిడీని అందించింది. PM Surya Ghar Yojana : దేశంలోని టాప్ ఐద...