General News

Delhi Pollution | మళ్లీ కాలుష్య కోరల్లో రాజధాని నగరం
General News

Delhi Pollution | మళ్లీ కాలుష్య కోరల్లో రాజధాని నగరం

Delhi Pollution | ఈ రోజుల్లో, ఢిల్లీ వాసులు మండే వేడితో పాటు కాలుష్య తీవ్రతను ఎదుర్కొంటున్నారు. ధూళి తుఫాను కారణంగా రాజధానిలో మరోసారి కాలుష్యం (Delhi Pollution) పెరిగింది. గాలిలో దుమ్ము పొర కారణంగా, AQI పెరిగి గాలి నాణ్యత తగ్గింది. అయితే, ఈరోజు రాజధానిలో బలమైన గాలులతో కూడిన తేలికపాటి వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేయడం.. ఢిల్లీ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్త. దీనివల్ల కాలుష్యం నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో వాతావరణ పరిస్థితి Today Delhi Wether : ఢిల్లీ-ఎన్‌సిఆర్ శుక్రవారం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చు. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఈ కాలంలో, తుఫానులు, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గంటకు 30 నుంచి 40 కి.మీ. వరకు బలమైన గాలులు వీచే చాన్స్ ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో, తుఫాను గాలుల వేగం గంటకు 50 కి.మీ. వరకు ఉంటుంది. వాతావరణ శాఖ...
PM Kisan | 10 కోట్ల మంది రైతులకు భారీ శుభవార్త
General News

PM Kisan | 10 కోట్ల మంది రైతులకు భారీ శుభవార్త

వచ్చే నెలలోనే ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల PM Kisan Samman Nidhi | దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద 2025 జూన్‌ నాటికి రూ. 2,000 అన్నదాతల బ్యాంక్‌ అకౌంట్లో జమ చేయనుంది. ఈ స్కీమ్‌ (PM Kisan Yojana ) ద్వారా రైతులకు అందుతున్న 20వ విడత ఆర్థిక సహాయం అందించనున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ స్కీమ్‌ ముఖ్య ఉద్దేశ్యం. అయితే దీనికి గురించి ప్రభుత్వం ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ జూన్‌ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చివరి విడత డబ్బు రూ. 2000 ను ప్రధాన మంత్రి మోదీ 2025 ఫిబ్రవరి 24న బీహార్‌ లోని భాగల్‌ పూర్‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరింది. తర్వాత PM Kisan ఇన...
Godavari River | గోదావరిలో ఆందోళనకర స్థాయిలో కాలుష్యం.. జన జీవనానికి సవాళ్లు..
General News

Godavari River | గోదావరిలో ఆందోళనకర స్థాయిలో కాలుష్యం.. జన జీవనానికి సవాళ్లు..

Godavari River pollution : దేశంలో రెండో అతిపెద్ద పొడవైన నది గోదావిరి. దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ జీవనాధారమైన గోదారమ్మ ప్రస్తుతం తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. దీని ప్రభావం తెలంగాణలోనే అధికంగా ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్, CSIR-NEERI ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి విడుదలతో జల పర్యావరణ వ్యవస్థలు, మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగించే అనేక తీవ్ర ప్రభావిత ప్రాంతాలను గుర్తించాయి. ఈ జిల్లాల్లో ఆందోళనకర స్థాయిలో కాలుష్యం తెలంగాణలోని గోదావరి నది (Godavari River ) ప్రాంతంలో, ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్(Karimnagar), వరంగల్(Warangal), ఖమ్మం జిల్లాల్లో కాలుష్యం ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. ఈ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు శుద్ధి చేయని వ్యర్థాలను నేరుగా నదిలోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. దీంతో బయోకెమికల్ ఆక్సిజ...